#ఒమిక్రాన్
Explore tagged Tumblr posts
teluguvartalu · 3 years ago
Text
ఒమిక్రాన్ వైరస్ మిస్టరీ!
శాస్త్రవేత్తలకు ఒమిక్రాన్ ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది. దానికి కారణం గత కోవిడ్ రకాలతో పోల్చితే దీని లక్షణాలు కాస్త భిన్నంగా ఉండడం. డెల్టా రకం వైరస్ తో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు తేలికపాటి గా ఉండడం ఇప్పటికీ ఊరటగా ఉంది. కానీ లక్షణాలు తేలికగా ఉన్నాయని చెప్పి దాన్ని తక్కువ అంచనా వేయడం తగదని WHO గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉన్నా ముందు ముందు అది ఎలాంటి లక్షణాలు సంతరించు…
Tumblr media
View On WordPress
0 notes
amritikala · 2 years ago
Text
Corona: ఒమిక్రాన్ బీఎఫ్.7. కొత్త వేరియంట్. విస్తృంతగా వ్యాపించే సత్తా. వ్యాక్సిన్ వేసుకున్నా ప్రభావం చూపించే వైరస్. అందుకే, కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. దేశంలో ఉన్నవి 4 కేసులే అయినా.. ఆరోగ్యశాఖ ఎంతగానో కంగారు పడుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. ప్రమాదమని హెచ్చరిస్తోంది. అందుకే కొత్త వేరియంట్ పై అన్నిరాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడటం తప్పనిసరి చేసింది కేంద్రం. ఆ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు.
రాబోయే పండుగ సీజన్, న్యూ ఇయర్ సందర్భంగా అలర్ట్ గా ఉండాలని.. మాస్కులు, శానిటైజర్ల వాడకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని.. భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. ప్రికాషన్‌ డోసుల కవరేజీ పెంచాలన్నారు. ప్రతి కొవిడ్‌ కేసును జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించారు. ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
0 notes
yuvataram · 3 years ago
Text
ఒమిక్రాన్ పట్ల భయాందోళనలు వద్దు
ఒమిక్రాన్ పట్ల భయాందోళనలు వద్దు
మిర్యాలగూడ : కరోనా కట్టడి కోసమే ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్నట్టు శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం ఫీవర్ సర్వే క్షేత్రస్థాయి పరిశీలన��ో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 36వ వార్డు షాబూనగర్ లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వారు పర్యటించారు.…
Tumblr media
View On WordPress
0 notes
electric911companies · 3 years ago
Text
తమిళనాడు రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది
చెన్నై న్యూస్ లైవ్: పెరుగుతున్న కోవిడ్ మధ్య తమిళనాడు రేపటి నుండి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించింది, ఆదివారాలు ముగుస్తుంది
🔴 తమిళనాడు ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసుల ప్రత్యక్ష నవీకరణలు, తమిళనాడు ఆదివారం లాక్‌డౌ��్, చెన్నై ఓమిక్రాన్ కోవిడ్-19 కేసులు ఈ రోజు న్యూస్ లైవ్, చెన్నై ట్రావెల్ గైడ్‌లైన్స్, జనవరి 5: జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, అన్ని బస్సులు, రైళ్లు మరియు సబ్‌వేలు 50% ఆక్యుపెన్సీ వద్ద పనిచేస్తాయి. .
చెన్నై, తమిళనాడు లైవ్ న్యూస్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం జనవరి 6, గురువారం నుండి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మరియు ఆదివారాలు మొత్తం మూసివేత విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, అన్ని బస్సులు, రైళ్లు మరియు మెట్రోలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించాల్సిన పొంగల్ పండుగ వేడుకలు వాయిదా పడ్డాయి. ప్రార్ధనా స్థలాలు శుక్ర, శని, ఆదివారాల్లో ప్రజలకు మూసివేయబడతాయి. వినోద ఉద్యానవనాలు మూసివేయబడతాయి.
మంగళవారం నాడు చెన్నైతో సహా ఐదు జిల్లాలు కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యాయి, తమిళనాడులో 2,731 కొత్త కేసులు నమోదవుతూనే ఉండటంతో, ఈ సంఖ్య 27.55,587కి చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. తొమ్మిది మరణాలు నమోదయ్యాయి, మరణాల సంఖ్య 36,805 కు చేరుకుందని డిపార్ట్‌మెంట్ బులెటిన్ తెలిపింది. ఈరోజు పాజిటివ్‌గా తేలిన వారిలో 48 మంది జాతీయ మరియు విదేశీ ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వారు ఉన్నారు.
ఇంతలో, కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌తో ప్రభావితమైన వ్యక్తులు మరియు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ను స్వీకరించిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు మరియు ఆరోగ్య శాఖ ఈ విషయంలో అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది, తమిళనాడు మంత్రి మా సుబ్రమణియన్. శనివారం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
చెన్నై, తమిళనాడు ఒమిక్రాన్ కరోనావైరస్ కేసు ఈరోజు వార్తలు: కోవిడ్-19 కేసులలో తమిళనాడులో గణనీయమైన పెరుగుదల; రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ, ఆదివారం దిగ్బంధనం; తాజా అప్‌డేట్‌లను అనుసరించండి.
0 notes
10tvnews · 3 years ago
Text
14-day Quarantine : కరోనా నుంచి 7 రోజుల్లోనే కోలుకుంటే.. 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి!
Tumblr media
14-day Quarantine : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ Omicron వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్��డి కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు పలుచోట్ల లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొంతమందికి కరోనా సోకిన కొద్దిరోజులకే వెంటనే కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వైరస్ తీవ్రత తక్కువగానే కనిపిస్తోంది. కరోనా సోకినప్పటికీ కొద్దిరోజులకే కోలుకుంటున్నారు.
ఇలా తక్కువ సమయంలోనే కోలుకునేవారు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ మేరకు WHO ప్రోటోకాల్‌లను సమీక్షించింది. కరోనా నుంచి కోలుకున్న బాధితులందరికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. కరోనా లక్షణాలు ప్రారంభమైన ఐదు నుంచి ఏడు రోజులలోపు కరోనా బాధితులు కోలుకున్నప్పటికీ.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉండాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. కొవిడ్ ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ టీమ్ అబ్ది మహముద్ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతంలోని వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా క్వారంటైన్ వ్యవధిపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కరోనా కేసులు తక్కువ ఉన్న దేశాలలోనూ ఎక్కువ రోజులు క్వారంటైన్ సమయాన్ని పెంచడం ద్వారా కరోనా కేసుల సంఖ్యను తగ్గించవచ్చునని తెలిపారు. కరోనా కొత్త కేసులు తక్కువగా నమోదయ్యే దేశాల్లో చిన్నపాటి క్వారంటైన్ల ద్వారా వైరస్ తీవ్రతను తగ్గించవచ్చునని ఆయన తెలిపారు.
ఇన్‌ఫ్లూయింజా, కొవిడ్-19 రెండింటి ద్వారా సోకే అవకాశం ఉందని WHO అధికారి చెప్పారు. ఈ రెండూ వేర్వేరు వైరస్‌లు అయినప్పటికీ.. శరీరంలోకి ప్రవేశించి వివిధ మార్గాల్లో దాడి చేస్తాయి. అలా రూపాంతరం చెంది మరో కొత్త వైరస్ గా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. WHO ప్రకారం.. డిసెంబర్ 29, 2021 నాటికి, దాదాపు 128 దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించిన ఒమిక్రాన్ కేసులలో గణనీయంగా పెరిగాయి. ఆస్పత్రుల్లో చేరడం, మరణాల రేట్లు తక్కువగా ఉన్నాయి.
ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎగువ శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక-ప్రమాదం ఉన్న వ్యక్తులు, టీకాలు వేయని వారు ఒమిక్రాన్ సోకితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కొన్ని వారాల వ్యవధిలో ఇతర స్ట్రెయిన్లను అధిగమించగలదని ఆయన చెప్పారు. డెన్మార్క్‌లో, ఆల్ఫా వేరియంట్‌తో కేసు సంఖ్యలు రెట్టింపు కావడానికి రెండు వారాలు పట్టిందని చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్‌ కేవలం రెండు రోజులు వ్యవధలోనే రెట్టింపు అయ్యాయని ఆయన చెప్పారు.
0 notes
veguchukkanews · 3 years ago
Text
ఒమిక్రాన్, డెల్టాల తో జాగ్రత
ఒమిక్రాన్, డెల్టాల తో జాగ్రత
బెర్లిన్‌: ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధనామ్‌ గెబ్రెయెసస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్‌ ప్రబలుతుంటే… అదే సమయంలో డెల్టా కేసులూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇవి రెండూ కలిపి కేసుల సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పనిభారంతో బాగా అలసిపోయిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిపై ఈ…
Tumblr media
View On WordPress
0 notes
telanganajournalist · 3 years ago
Text
జనవరి 3 నుంచి హై స్కూల్, కాలేజీ విద్యార్థులకు వ్యాక్సిన్!: ప్రధాని నరేంద్రమోడీ
Tumblr media
జనవరి 3 నుంచి 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లలుకు కరొనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇవాళ రాత్రి 8 గంటలకు జాతి నుద్దేశించి మాట్లాడారు.
జనవరి 10 నుంచి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ప్రికాసన్ డొస్
ఇప్పటి వరకు 141 కోట్ల మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది అన్నారు. 100 శాతం గోవా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములలో పూర్తి చేశామన్నారు. దేశవ్యాప్తంగా మళ్లీ ఒమిక్రాన్ కేసులు పెరుతున్నాయని మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని తెలియజేసారు మోడీ.
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోడీ
ప్రపంచ, భారత దేశంలోని క్రిస్టియన్ మతస్థులకు ఏసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన త్యాగం, సత్యం అనంతం అన్నారు.
0 notes
venkatreddy-gotike · 3 years ago
Photo
Tumblr media
రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కోవిడ్ వాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్ పై జరుగుతున్న సమీక్ష సమావేశానికి విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి గారు, మూసి రివర్ బోర్డు చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్ గారు, కాలే యాదయ్య గారు... ఈ సమావేశంలో కలెక్టర్ అమోయ్ కుమార్ గారు, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ గారు, డిసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగ రెడ్డి గారు, జడ్పీ సిఈఓ, వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీవోలు, తహసీల్దార్ లు, మునిసిపల్ మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు హాజరయ్యారు. వంద శాతం వాక్సినేషన్ జరిగేలా స్థానిక సంస్థల ప్రతినిధులు చొరవ చూపాలి. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లో బాగా పని చేసిన వైద్య విభాగం వారికి, మునిసిపల్, పంచాయతీ రాజ్, పోలీస్ శాఖల వారికి అభినందనలు. ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం, వైద్య శాఖ సిద్దంగా ఉంది. ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించండి.. కోవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడండి. తక్కువ వాక్సినేషన్ ఉన్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టి పూర్తి స్థాయిలో వాక్సిన్ వేసేలా చూడాలి, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి జాగృత పర్చాలి. https://www.instagram.com/p/CXOMaXjv83G/?utm_medium=tumblr
0 notes
teluguvartalu · 3 years ago
Text
ఒమిక్రాన్ పైన వ్యాక్సిన్ ప్రభావం లేదు -యూ‌ఎస్ స్టడీ
ఒమిక్రాన్ పైన వ్యాక్సిన్ ప్రభావం లేదు -యూ‌ఎస్ స్టడీ
తాజాగా విస్తరిస్తున్న కొత్త రకం కోవిడ్ వైరస్ ఒమిక్రాన్. దీని దెబ్బకు పశ్చిమ దేశాలు అల్లాడుతున్నాయి. భారత దేశంలో ఒమిక్రాన్ విస్తరణ ఇంకా పెద్దగా నమోదు కాలేదు గానీ అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రం ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడి పత్రికలు తెగ వార్తలు ప్రచురిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒమిక్రాన్ రకం వైరస్ గురించి అదే పనిగా హెచ్చరిస్తోంది. ఉదాసీనత వద్దని, తప్పనిసరిగా…
Tumblr media
View On WordPress
0 notes
masterkeysworld · 3 years ago
Video
youtube
భారత్‌లోకి ఒమిక్రాన్..? భయాందోనలో ప్రజలు..? | Omicron Variant | Masterke...
0 notes
rajithareddyvanga · 3 years ago
Link
Omicron Suspects  కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ దేశంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధార‌ణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ (LNGP) హాస్పిటల్ లో చేరిన క‌రోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిన‌ట్లు అనుమానిస్తున్నారు.
గురువారం LNGPలో ఎనిమిది మంది ఒమిక్రాన్ అనుమానితులు చేర‌గా, ఇవాళ మ‌రో నలుగురు అనుమానితులు చేరిన‌ట్లు సమాచారం. ఇవాళ హాస్పిటల్ లో చేరిన న‌లుగురిలో ఇద్ద‌రికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని,మిగిలిన ఇద్దరి టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
0 notes
teluguvartalu · 3 years ago
Text
ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!
ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ వైరస్!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కోవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత దేశంలో కూడా ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.రెండు కేసులూ కర్ణాటక రాష్ట్రంలో కనుగొన్నట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఇద్దరూ పురుషులే. ఒకరి వయసు 66 సం.లు కాగా మరొకరి వయసు 46 సం.లు. ఈ ఇద్దరి జాతీయత ఏమిటో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో భారత పత్రికలు వెల్లడించడం లేదు. అయితే…
Tumblr media
View On WordPress
0 notes
teluguvartalu · 3 years ago
Text
ఫ్రాన్స్ లో మరో కొత్త రకం కోవిడ్ వైరస్ 'IHU'
ఫ్రాన్స్ లో మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ‘IHU’
New variant IHU ఇండియాలో ‘ఒమిక్రాన్’ వేరియంట్ విజృంభణ ఇంకా అందుకోనే లేదు, మరో కొత్త రకం కోవిడ్ వైరస్ ని ఫ్రాన్స్ పరిశోధకులు కనుగొన్నారు. ఆఫ్రికా దేశం కామెరూన్ నుండి తిరిగి వచ్చిన వ్యక్తిలో ఇండెక్స్ కేసు (మొదటి కేసు) కనుగొన్నట్లు ‘ఐ‌హెచ్‌యూ మేడిటెరనీ’ అనే పరిశోధనా సంస్థ ప్రకటించింది. దక్షిణ ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో కనుగొన్న కొత్త రకం కోవిడ్ వైరస్ ను ఇప్పటికే 12 మందిలో కనుగొన్నారు. మ్యుటేషన్ పరిభాషలో ఈ…
Tumblr media
View On WordPress
0 notes
10tvnews · 3 years ago
Text
తెలంగాణలో 22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సినేషన్ : మంత్రి హరీశ్ రావు
Tumblr media
Vaccination for 15 to 18 year olds in Telangana తెలంగాణలో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యమంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..Telangana రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కో వ్యాక్సిన్ ఇస్తున్నామని..22.78 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేస్తున్నామని..అదే జీహెచ్ ఎంసీ పరిధిలో 4.5 లక్షలమంది���ి వ్యాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని కాబట్టి ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతన్నాయని.. గత వారంలో పాజిటివిటీ రేట్ నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించారు.రాష్ట్రం తరపున కేంద్రాన్ని బుస్టర్ డోస్ గురించి చాలా కాలంగా కోరుతున్నామని… 15 నుంచి 18 ఏళ్లవారికి వ్యాక్సిన్ వేయటానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
మొదటి డోసు వేసిన తరువాత నాలుగు వారాల వ్యవధిలో (28 రోజుల్లో) 2వ డోస్ టీకా ఇస్తామని..తల్లి తండ్రులు గానీ ఉపాధ్యాయుల సమక్షంలో టీనేజర్లకు టీకాలు అందిస్తామని తెలిపారు. 12 కార్పొరేషన్ లలో ఆన్ లైన్..ఇంకా ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు వేస్తామని..నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై మరో మారు నిర్ణయం తీసుకుంటామని..వ్యాక్సినేషన్ కోసం 1014 ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలని..కాలేజీలో ప్రతి విద్యార్థి టీకా తీసుకునేలా కాలేజీ సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.ఖైరతాబాద్ ఆసుపత్రిని త్వరలో మరింత విస్తరించి ప్రారంభం చేస్తామని వెల్లడించారు. అవకాశం ఉంటే బంజారాహిల్స్ యుపిహెచ్ సి లో మెటర్నిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కరోనా తొలి రెండు వేవ్ లలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సమర్ధంగా పని చేశఆరని..థర్డ్ వేవ్ ఎదుర్కోవటానికి వైద్య సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
Read more : Visakha RK Beach: ఆర్కే బీచ్ లో గల్లంతైన యుకులకోసం రెండో రోజు గాలింపు
కరోనా వస్తే ప్రజలు ఎవ్వరు భయపడవద్దని దయచేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల్ని వినియోగించుకోవాలని.. ప్రైవేట్ అసపత్రులకు వెళ్లి ప్రజలు డబ్బు వృధా చేసుకోవద్దని కోరారు. ఎటువంటి లక్షణాలు ఉన్న అస్సత్రికి వచ్చి టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీజుకుంటే జ్వరం వస్తుందనే అపోహ వద్దని..అర్హులైనవారంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోవటానికి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్,కాలేజి ��డి కార్డ్ ఉన్న సరిపోతుందని సూచించారు.
0 notes
10tvnews · 3 years ago
Text
Corona Cases : దేశంలో ఒకేరోజు 35 శాతం పెరిగిన కరోనా కేసులు
Tumblr media
Corona Cases : దేశంలో CoronaVirus కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం 13 వేలకు పైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం 16,764 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇవాళ అమాంతం ఆ సంఖ్య పెరిగిపోయింది.. ఏకంగా 22 వేలను దాటేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.
కరోనాతో చికిత్స పొందుతూ 406 మంది మరణించారు. ఇక ఇదే సమయంలో 8,949 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలున్నారు. తాజాగా నమోదైన కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,04,781 చేరింది. రివకరీ రేటు 98.32 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. నిన్నటికి ఈ రోజుకి కేసుల సంఖ్య 35 శాతం పెరిగింది. ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుదల చాలా వేగంగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ సెంటిస్ట్ సౌమ్య స్వామినాథన్.. భారత్ దేశం ఓ పెద్ద సవాల్ ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారామె.
0 notes
10tvnews · 3 years ago
Text
Omicron India : దేశంలో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు
Tumblr media
1270 Omicron cases in india : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ భారత్ లో కలకలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్ జెట్ స్పీడ్ తో వ్యాపిస్తోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ ఎంట్రీ తర్వాత భారత్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు కేసులతో మొదలైన ఒమిక్రాన్‌ ప్రవాహం ఇప్పుడు ఏకంగా వెయ్యి మార్కును దాటేసింది. దేశంలొ తొలిసారిగా డిసెంబర్‌ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి. అంటే ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చిన నెలరోజుల్లోపే కేసుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటింది.
రెండు కేసుల నుంచి 500 కేసుల రీచ్‌ అవ్వడానికి 25 రోజుల సమయం పడితే.. 500 కేసుల నుంచి వెయ్యి కేసులు రీచ్‌ అవ్వడానికి నాలుగంటే నాలుగు రోజులే పట్టిందంటే Omicron ఎలా గేర్లు మార్చిందో అర్థంఅవుతోంది. డిసెంబర్‌ 2న రెండు కేసులు, డిసెంబర్ 14న 50 ఒమిక్రాన్ కేసులు, డిసెంబర్ 17 నాటికి కేసుల సంఖ్య 100కి చేరింది. ఆ తర్వాత డిసెంబర్‌ 27 నాటికి ఆ సంఖ్య 500కు చేరగా.. ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. ఇక ఈ 8 రోజుల్లోనే ఒమిక్రాన్ సంఖ్య 5 రెట్లు వేగంగా పెరిగింది.
మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్ దెబ్బకు కరోనా కేసులు జెట్ స్పీడ్‌తో దుసుకుపోతున్నాయి. ముందు రోజుకు దాన్ని తర్వాతి రోజుకు అసలు సంబంధమే లేనట్లుగా కేసుల ఉధృతి కొనసాగుతోంది. 24గంటల్లో భారత్‌లో 16 వేల 500లకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇది అంతకముందు రోజు కంటే 27శాతం ఎక్కువ. ఈ మూడు రోజుల్లోనే కరోనా కేసుల 2.6శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న 9 వేల కేసులు, నిన్న 13 వేల కేసులు, ఇవాళ 16 వేల కేసులు… ఇలా రోజురోజుకు కరోనా వేగం పెంచుకుంటుపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారంలోనే కరోనా పీక్‌ స్టేజ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కోల్‌కతాలో ఐతే అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం మేర కేసులు రికార్డయ్యాయి. నిన్న 540 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య దాదాపు 11వందలకు చేరింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒమిక్రాన్‌ కేసుల కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి కోల్‌కతాకు వచ్చే విమానాలపై సస్పెండ్ విధించింది. అటు ఢిల్లీలో 24గంటల్లో 13వందల కరోనా కేసులు రికార్డయ్యాయి. ఏడు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
Molnupiravir Capsule : కరోనాను నియంత్రించే మోల్నుపిరవిర్‌ ట్యాబ్లెట్స్‌ మార్కెట్లోకి విడుదల
ముంబైలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క ముంబైలోనే 3వేల 6వందలకు పైగా కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇది ముందురోజుతో పోల్చితే 47శాతం ఎక్కువ. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. వార్డు-స్థాయి వార్ రూమ్‌లను తిరిగి యాక్టివ్ చేసింది. ముంబైలో ఇప్పటికే న్యూయిర్‌ వేడుకలపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిషేధం విధించింది.
0 notes