Tumgik
#chinaviruscorona
teluguidol · 4 years
Text
TTD FORECAST GOVERNMENTS TO ALLOW TIRUMALA DARSHAN ..తిరుమల వద్ద దర్శనం ..ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూపు
Tumblr media
TTD FORECAST GOVERNMENTS TO ALLOW TIRUMALA DARSHAN ..తిరుమల వద్ద దర్శనం ..ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూపు. తిరుమల వద్ద దర్శనం అనుమతించడానికి టిటిడి ప్రభుత్వం అనుమతి కోసం వేచి ఉంది తిరుమల వద్ద భక్తులకు దర్శనం ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతి కోసం వేచి ఉందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గురువారం చెప్పారు. మాట్లాడుతూ హిందూ మతం , మిస్టర్ రెడ్డి టిటిడి రాష్ట్ర ప్రభుత్వం దర్శనం వసతి, క్యూ, మరియు దర్శన్ లో భౌతిక దూరమవుతున్న పరిగణనలోకి, 10,000 గురించి భక్తులు ప్రారంభం ఒక రోజు అనుమతించింది అని చెప్పారు. తిరుమలను దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 85,000 నుండి 1 లక్షల మంది భక్తులు సందర్శించినప్పటికీ, COVID-19 భద్రతా ప్రోటోకాల్‌లు ఇంత భారీ సమావేశాలకు అనుమతించవు. టిటిడి నిర్వహణ, ఆరోగ్యం మరియు ఇతర అధికారులతో సంప్రదించి, సిబ్బంది, భద్రతా సిబ్బంది మరియు భక్తుల కోసం భద్రతా ప్రోటోకాల్‌ను రూపొందించింది. పరిమిత సంఖ్యలో దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయడం మరియు అనుసరించాల్సిన నిబంధనలపై భక్తులకు వివరణాత్మక సూచనలు ఇవ్వడం ఈ ప్రణాళిక. అలిపిరి సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద మరియు తిరుమల వద్ద భక్తుల కోసం తగినంత సంఖ్యలో ముసుగులు, హ్యాండ్ శానిటైజర్లు మరియు థర్మల్ స్కానర్లు అందుబాటులో ఉంచబడతాయి. COVID-19 లక్షణాలతో సిబ్బంది లేదా భక్తులను ఉంచడానికి ఒక దిగ్బంధం బ్లాక్ ఏర్పాటు చేయబడింది. “భక్తుల కోసం ఆలయం మూసివేయబడినప్పటికీ, సాధారణ ఆచారాలు నిర్వహిస్తున్నారు. జీతాలు చెల్లించడానికి మరియు టిటిడి యాజమాన్యంలోని ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలను నిర్వహించడానికి మాకు తగినంత నిధులు ఉన్నాయి, ”అని ఆయన అన్నారు. TTD FORECAST GOVERNMENTS TO ALLOW TIRUMALA DARSHAN ..తిరుమల వద్ద దర్శనం ..ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూపు Read the full article
0 notes
teluguidol · 4 years
Text
Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్
Tumblr media
Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఇలా మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ విజృంభణ స్టార్ అయింది. దీనితో లాక్ డౌన్ షురూ అయింది. అంతే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేశాయి. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి. ఈ నేపధ్యంలో 5 నుంచి 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రీ-బోర్డు పరీక్షా ఫలితాలు ఆధారంగా 10వ తరగతి విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్ణయాన్ని పాటిస్తామని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు. Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ Read the full article
0 notes
teluguidol · 4 years
Text
Dr. Lal PathLabs shares grow more ....కరోనా ఆ డాక్టర్‌కు వరమైంది… ఒక్క దెబ్బకి బిలియనీర్ అయ్యాడు..!
Tumblr media
Dr. Lal PathLabs shares grow more ....కరోనా ఆ డాక్టర్‌కు వరమైంది… ఒక్క దెబ్బకి బిలియనీర్ అయ్యాడు..! ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలనే నాశనం చేసింది. అమెరికా వంటి అతి సంపన్న దేశం కూడా కరోనా దెబ్బకు ఆదాయాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది.
Tumblr media
Dr. Lal PathLabs Ltd ఇండియా కూడా లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి పలు సడలింపులు ఇచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా కొంత మంది మాత్రం బిలియనీర్లు అయ్యారు. ఆ కోవలో ఇండియాలోని ఒక డాక్టర్ ఆస్తి ఒక బిలియన్ డాలర్ దాటిపోయింది. దానికి కారణం ఆయన నిర్వహించే డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ సంస్థే. దేశవ్యాప్తంగా ఆయనకు వందల సంఖ్యలో ల్యాబ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడానికి అనుమతించిన అతి కొద్ది ప్రైవేట్ ల్యాబ్స్‌లో డాక్టర్ లాల్‌వి కూడా ఉన్నాయి. మార్చి చివరి వారంలో డాక్టర్ లాల్‌కు చెందిన పాథ్‌ల్యాబ్స్‌కు కరోనా టెస్టుల అనుమతి లభించింది. దీంతో స్టాక్‌మార్కెట్లో లిస్టయిన ఆయన సంస్థ షేర్ల విలువ ఒక్క సారిగా పెరిగిపోయింది. 2019 ఆర్థిక సంవత్సరంలో డాక్టర్ లాల్ చెయిన్‌ విలువ 174 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు ఒక బిలియన్ దాటిపోయింది. ప్రస్తుతం ఇది తమ అతిపెద్ద ల్యాబ్ నెట్‌వర్క్ సాయంతో ఒక రోజులో 5000కి పైగా కరోనా టెస్టులు చేస్తోంది. డాక్టర్ లాల్ ల్యాబ్స్ కేవలం డయాగ్నొస్టిక్ సెంటర్లు మాత్రమే నడపడం కాకుండా.. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో పది రాష్ట్రాల్లో మొబైల్ వ్యాన్ల ద్వారా శాంపిళ్లు సేకరించి, తమ ల్యాబ్‌లలో పరీక్షించి 24 గంటల్లో ఫలితాలను చెబుతోంది. ఇది డాక్టర్ లాల్ సంస్థలకు కలసి వచ్చింది. Dr. Lal PathLabs shares grow more ....కరోనా ఆ డాక్టర్‌కు వరమైంది… ఒక్క దెబ్బకి బిలియనీర్ అయ్యాడు..! Read the full article
0 notes
teluguidol · 4 years
Text
CISF DG Donates 16 Croes to PM CARES Fund.. 16కోట్ల రూపాయలు జీతాన్ని PM-CARES నిధికి అందించిన .. సిఐఎస్ఎఫ్ డిజి
Tumblr media
CISF DG Donates 16 Croes to PM CARES Fund.. 16కోట్ల రూపాయలు జీతాన్ని PM-CARES నిధికి అందించిన .. సిఐఎస్ఎఫ్ డిజి.
Tumblr media
pm care fund ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి నాయకత్వంలో, కోవిడ్19 మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేస్తూ, సిఐఎస్ఎఫ్ డిజి, ఇతర అన్ని ర్యాంకులకు చెందిన సిబ్బంది వారి ఒక రోజు జీతాన్ని (16కోట్ల రూపాయలు) PM-CARES నిధికి అందించారు. వారి నిస్వార్థ సేవకు దేశం రుణపడి ఉంటుంది. "To strengthen the Central government’s fight against the pandemic of Covid19 under the leadership of Shri Narendra Modi ji the CISF DG and personnel belonging to all ranks have contributed their one day salary amounting to over 16Crore to the PM-CARES. The nation is indebted to their selfless service. CISF DG Donates 16 Croes to PM CARES Fund.. 16కోట్ల రూపాయలు జీతాన్ని PM-CARES నిధికి అందించిన .. సిఐఎస్ఎఫ్ డిజి. https://www.pmindia.gov.in/en/about-pm-cares-fund/ https://www.pmcares.gov.in/en/ Read the full article
0 notes
teluguidol · 4 years
Text
Karnataka Govt Announces Free Bus Travel for Laborers మూడు రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం
Tumblr media
Karnataka Govt Announces Free Bus Travel for Laborers మూడు రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం. లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా అందరి జీవితాలు తారుమారయ్యాయి. ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ప్రజల కష్టాలను చూస్తున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ సంక్షోభంలో ప్రజలకు తమ ప్రభుత్వాలు ఏమైనా చేయాలని భావిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా యోధులకు రూ.10 లక్షల ఆరోగ్యబీమాను ప్రకటించారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప వలస కార్మికులు తమ తమ ఊళ్లకు చేరుకునేందుకు కేసీఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. బెంగుళూరు, వివిధ జిల్లాల నుంచి వలస కార్మికులు బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ఈ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంచేశారు. అయితే బస్సు స్టాప్‌లలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడకుం��ా చూసుకోవాలని కోరారు. Karnataka Govt Announces Free Bus Travel for Laborers మూడు రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం. Read the full article
0 notes
teluguidol · 4 years
Text
Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్
Tumblr media
Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఇలా మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ విజృంభణ స్టార్ అయింది. దీనితో లాక్ డౌన్ షురూ అయింది. అంతే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేశాయి. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి. ఈ నేపధ్యంలో 5 నుంచి 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రీ-బోర్డు పరీక్షా ఫలితాలు ఆధారంగా 10వ తరగతి విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్ణయాన్ని పాటిస్తామని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు. Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ Read the full article
0 notes
teluguidol · 4 years
Text
Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్
Tumblr media
Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు ఇలా మొదలయ్యాయో లేదో.. అలా కరోనా వైరస్ విజృంభణ స్టార్ అయింది. దీనితో లాక్ డౌన్ షురూ అయింది. అంతే వైరస్ వ్యాప్తిని కట్ట��ి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్ధులకు సెలవులు ప్రకటించాయి. దీనితో మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.? విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే డైరెక్ట్‌గా ప్రమోట్ చేశాయి. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహిస్తామంటున్నాయి. ఈ నేపధ్యంలో 5 నుంచి 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రీ-బోర్డు పరీక్షా ఫలితాలు ఆధారంగా 10వ తరగతి విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్ణయాన్ని పాటిస్తామని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు. Free Promotion for 10th Students .. 10 తరగతుల విద్యార్ధులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ Read the full article
0 notes