ఈరోజు విదేశాల్లో ఉన్నవారి సమస్యలు పూర్తిగా తెలుసుకుని మరియు టీవీ9 వచ్చిన కథనం ప్రకారం వారికి నెల 15 రోజుల్లో వారిని ఇండియా పంపించే విధంగా ఏర్పాటు చేస్తామని APNRTS వారు తెలియజేశారు ఎవరైనా విదేశాల్లో ఉండి అనారోగ్యపరంగా ,ఏజెంట్లు పరంగా ఇబ్బంది పడితే దయచేసి మాకు తెలియజేయండి మిమ్మల్ని క్షేమంగా స్వదేశానికి పంపిస్తాము. APNRTS #sahadevtadi https://www.instagram.com/p/CmhMdJmvnaQ/?igshid=NGJjMDIxMWI=
0 notes
TV9 RaviPrakash : రవిప్రకాశ్ గురించి చాలామందికి తెలియని వాస్తవాలివి..!
Unknown Facts About Tv9 Raviprakash : టీవీ9 రవిప్రకాష్.. తెలుగు వారందరికి ఈయన పేరు సుపరిచితమే. ప్రస్తుతం టీవీ9లో లేకపోయినా.. ఆయన గురించి మాత్రం మీడియా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
తెలుగు మీడియాకు ఆయన ఓ మార్గదర్శకుడనే చెప్పుకోవాలి. తెలుగులో వార్త చానళ్లు పుట్టుకురావడానికి రవిప్రకాశ్ కీలకమైన వ్యక్తి. టీవీ9తో ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో చాలామంది ఈ మీడియా రంగంలోకి వచ్చారు.
ఓ మామూలు జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఓ ఛానల్ కు దాదాపు ఓనర్ స్థాయికి వెళ్లారు. ఇది మామూలు విషయం కాదు. రవిప్రకాశ్ పర్సనల్ లైఫ్.. ఆయన కెరీర్ గురించి పూర్తిగా తెలిసింది చాలా తక్కువ మందికే. టీవీ9 కంటే ముందు రవిప్రకాశ్ ఏం చేశారు.? అసలు మీడియాలోకి ఎలా వచ్చారు..? ఇవన్నీ చాలామందికి ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలే.
అయితే.. వీటన్నింటికి ఆన్సర్ ఇచ్చారు హర్షవర్ధన్. సినిమాల ద్వారా మనకు పరిచయమై.. క్రైం వార్తలతో మరింత చేరువై.. క్రైం న్యూస్ బులిటెన్లు ఎలా ఉంటే జనాలు చూస్తారో ప్రపంచానికి చూపించిన వ్యక్తే హర్షవర్ధన్. టీవీ9 రవిప్రకాశ్, హర్షవర్ధన్ చిన్ననాటి మిత్రులు. రవిప్రకాశ్ గురించి హర్షవర్ధన్ ఏం చెప్పారో చదవండి.
Kathi Karthika : 5 రోజుల్లోనే రాజకీయం నేర్చేసిన “కత్తి కార్తీక”..!
వార్నీ.. పబ్ జి బ్యాన్ చేసింది అందుకా..?
అన్నీ ఉన్న అత్యంత దురదృష్టవంతుడు హీరో సుమంత్!
....
“నేను , రవిబాబు ( మీకు రవిప్రకాష్ Tv9 Raviprakash ) గవర్నమెంట్ హైస్కూల్ లో 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. నేను పుట్టింది , పెరిగింది హైదరాబాద్ లోనే.
1st క్లాస్ నుండి 10th వరకు Vijay Nagar colony గవర్నమెంట్ హైస్కూల్ లో చుదువుకున్నా..
Read the full article
0 notes
telangana coronavirus latest news : 20 మంది చిన్నారులకు కరోనా.. గాంధీలో చికిత్స - 20 children tested positive for coronavirus get treatment in gandhi hospital in hyderabad
telangana coronavirus latest news : 20 మంది చిన్నారులకు కరోనా.. గాంధీలో చికిత్స – 20 children tested positive for coronavirus get treatment in gandhi hospital in hyderabad
[ad_1]
తెలంగాణలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 20 మందికి చిన్నారులకు వైరస్ సోకినట్లు తెలుస్తోంది. బాధితుల్లో 23 రోజుల పసికందు కూడా ఉన్నట్లు సమాచారం. పిల్లలందరూ 12 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. వీరందరికీ గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు న్యూస్ ఛానెల్ టీవీ9 ఓ వార్తా కథనంలో పేర్కొంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిబంధనల ప్రకారం పిల్లలందరినీ ప్రత్యేక వార్డులో ఉంచి…
View On WordPress
1 note
·
View note
ఒక ఎపిసోడ్కు బిత్తిరి సత్తి తీసుకుంటున్న రెమ్యునరేషన్ అంతనా..?
ఒక ఎపిసోడ్కు బిత్తిరి సత్తి తీసుకుంటున్న రెమ్యునరేషన్ అంతనా..?
Bithiri Sathi : బిత్తిరి సత్తిగా పేరుగాంచిన చేవెళ్ల రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన మొదట్లో వీ6 న్యూస్ చానల్లో తీన్మార్ వార్తల్లో కనిపించారు. తరువాత టీవీ9 ఆ తరువాత సాక్షి చానల్స్లో పనిచేశారు. అయితే అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తూ పాపులర్ అయ్యారు. అలాగే కొత్త సినిమాలకు ��ెందిన నటీనటులను ఇంటర్వ్యూలను…
View On WordPress
0 notes
0 notes
రాజన్న రాజ్యం 2 వర్షాలు లేవు, నీళ్ళు లేవు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు... ఏమిటయ్య జగన్ రెడ్డి ఏంటి రైతుల్ని ఈ స్థితికి తీసుకొచ్చావ్..?? వీటి గురించి సాక్షిలో , టీవీ9 లో ఒక్క నిముషం కూడా చూపించరు అదే ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి రైతులు ధర్నా చేస్తూ ఉంది ఉంటే రోజంతా అదే చూపించేవాళ్ళు..ఇలాంటివి చేసి అధికారం తెచ్చుకోగలిగావ్ కానీ ప్రజల మనసులో అభిమానాన్ని పెంచుకోలేవు.. #jailjagan #JailJAGAnFanFuck #EVMCM #RajaNNaRajyaM #ysrcpcorruption #blodypolitics #kisan #fights for #seeds #apseedits (at India) https://www.instagram.com/p/Bzt09nSBYLI/?igshid=9nsusxuui7oz
0 notes
మై హోం రామేశ్వరరావు నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు ఇటీవలే టీవీ9 చానల్ యాజమాన్య వివాదం ద్వారా వార్తల్లోకెక్కిన మై హోం గ్రూప్ అధినేత రామేశ్వరరావు నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
0 notes
Garam Garam News : టీవీ9పై రివేంజ్ మిగిలే ఉందంటున్న బిత్తిరిసత్తి..!
Garam Garam News : సాక్షి టీవీలో బిత్తిరి సత్తి ప్రోగ్రాం.. గరం గరం వార్తలు.. మొదలైంది. ప్రతిరోజు రాత్రి 8.30కి, ఉదయం 8.30కి ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. ఇవాళే(ఆదివారం రోజున) గరం గరం వార్తలు ఫస్ట్ ఎపిసోడ్ ఎయిర్(టెలికాస్ట్) అయ్యింది.
ఫస్ట్ ఎపిసోడ్ కావడంతో క్యారెక్టర్లను పరిచయం చేసేందుకు తనికెళ్ల భరణికి హైర్ చేసుకుంది సాక్షి టీవీ. ప్రోమోల్లో కూడా తనికెళ్లభరణి ఉండటంతో.. ఈ కార్యక్రమానికి ఆయనే యాంకర్ గా ఉంటారేమోనన్న ప్రచారం కూడా జరిగింది. అయితే.. అలాంటిదేం లేదని.. ఇవాళ ఒక్క రోజే ఉంటానని తనికెళ్లభరణి క్లారిటీ ఇచ్చారు.
రెడ్లు, సన్నిహితుల కోసమే 3 రాజధానులా..?
ఇక ప్రోగ్రాం విషయంలోకి వెళితే..
బిత్తిరిసత్తి ఒక్కడే నాలుగు రకాల వేశాల్లో కనిపించనున్నారు. బిత్తిరిసత్తి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరికి పరిచయమైన పెంటయ్య క్యారెక్టర్ ను సాక్షిలోకి దించేశారు. మాణెమ్మ పేరుతో లేడీలో గెటప్ లో, తన తండ్రి గెటప్ లో కూడా బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కనిపించాడు.
తండ్రి క్యారెక్టర్ పెట్టడం ద్వారా.. టీవీ9లో జరిగిన అవమానానికి ఇంకా రివేంజ్ బాకీ ఉందని మరోసారి ఫస్ట్ ఎపిసోడ్ లోనే కాస్త గట్టిగానే చూపించారు.
అమ్మాయిల కోసమే సినిమాలు తీస్తున్నారు..!
టాలీవుడ్ లో భారీ బాంబ్ పేల్చిన వర్మ..!
సారూ.. ఇప్పుడన్న మాట్లాడుతరా..? లేదా..?
ఫైనల్ గా తన పాత బిత్తిరిసత్తి క్యారెక్టర్ ఉండనే ఉంది. అయితే బిత్తిరిసత్తి డ్రెస్ కాస్త మార్చారంతే. సత్తి యాక్షనింగ్ లో మిగతాదంతా సేమ్ టూ సేమ్.
ఇక.. ప్రోగ్రాం యాంకర్ కోసం స్పెషల్ గా రిక్రూట్ మెంట్ డ్రైవ్ చేపట్టి.. ఓ కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె పేరు వాణి అని తనికెళ్ల భరణి పరిచయం చేశారు. యాంకరింగ్ కు అమ్మాయి కొత్త కాబట్టి..
Read the full article
0 notes
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకు సమాధానం నిల్ ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను బుధవారం రెండో రోజు కూడా పోలీసులు విచారించారు. ఉదయం 11:30 నుంచి రాత్రి 10:45 గంటల వరకు దాదాపు 11 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించారు.
0 notes
New Post has been published on https://janavahinitv.com/2019/06/05/blog-post_12-4/
హమ్మయ్య..బయటకు వచ్చిన రవిప్రకాష్
టీవీ9 వ్యవస్థాపకుడిగా , బ్రాడ్కాష్టింగ్ జర్నలిస్ట్ గా పేరొందిన రవిప్రకాష్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఎన్నో ట్విస్టులు..అనుమానాలకు పుల్ స్టాప్ పెడుతూ బయటకు వచ్చారు. ఆయన కొంత కాలం పాటు అజ్ఞాతంలో ఉన్నారు. రవిప్రకాష్ ను పట్టుకునేందుకు హైదరాబాద్ సీపీ పోలీసులు గాలింపులు చేపట్టారు. అయినా ఈ మీడియాధిపతి చిక్కలేదు. ఆ మధ్య కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. తనను కావాలని ఇరికించారని, తాను నిబద్ధత కలిగిన జర్నలిస్టునంటూ..సమాజ హితం కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం తమ పట్టు వీడలేదు. ఎందుకనో ఇంత డ్రామా నడిచింది. కేసులు నమోదు చేసినప్పుడే ..సీపీ ఎదుట హాజరై వుంటే ఇంత తతంగం జరిగి ఉండేది కాదు. స్టోరీ మేకింగ్లో కింగ్ మేకర్గా, వేలాది మందిని ఇంటర్వ్యూ చేసిన ఈ జర్నలిస్టు చివరకు బయటకు వచ్చేందుకు, వివరణ ఇచ్చేందుకు నానా తాత్సారం చేశారు. దీనిపై సీనియర్లు ఆయన తీరును తప్పు పట్టారు.
అజ్ఞాతం వీడిన రవిప్రకాశ్ ..సైబరాబాద్ సైబర్ క్రైం ఠాణాలో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయమే వస్తానని ముందస్తుగా సమాచారం ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ సులువైంది. అంతకు ముందు ఈ జర్నలిస్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఎంత జర్నలిస్టువైనంత మాత్రాన చట్టం చట్టమే. చట్టం ముందు అందరూ సమానులే. నీ సమస్య చిన్నది..ఇది రాష్ట్రంలోని హైకోర్టులోనే తేల్చుకోవాలి. ఇక్కడి దాకా రాకూడదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజ హితమంటూ ఆయన ఎన్నో ప్రవచనాలు పలికారు. వీడియోలు విడుదల చేశారు. ఆశించినంత స్పందన రాలేదు. గద్దర్ ను కూడా వాడారు. ఇవాళ ఆ గాయక యుద్ధనౌక..కాంగ్రెస్ పార్టీకి మద్ధతు పలికారు. ఇంతగా సాగదీసే బదులు డైరెక్ట్గా విచారణకు హాజరై వుంటే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆయన సూచించిన ఉదయం వేళల్లో అధికారులు లేక పోవడంతో సాయంత్రం 4.30 గంటలకు ఠంఛనుగా ఠాణా ముందు దర్శనమిచ్చారు. సైబర్ క్రైం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తో పాటు ఇన్స్ పెక్టర్ల బృందం రవిప్రకాష్ ను సుదీర్ఘంగా విచారించింది. టీవీ9 సంస్థ వాటాల వివాదంలో అలందా మీడియా యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కొద్ది రోజుల కిందట కేసు నమోదు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. తమ ముందు హాజరు కావాలని 160 సిఆర్పీసీ, రెండు సార్లు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్లినా ఫలితం లేక పోవడంతో రవి విచారణకు హాజరయ్యారు.
విచారణ అనంతరం రవిప్రకాష్ మౌనం వీడారు. మీడియాతో మాట్లాడారు. టీవీ9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. తనపై దొంగ కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి..అక్రమంగా తనను టీవీ9 నుంచి బయటకు పంపించి వేశారని ధ్వజమెత్తారు. పోలీసులకు పూర్తిగా సహకరించానని, మాఫియాకు మీడియాకు మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధంగా అభివర్ణించారు. ఈ వార్లో అంతిమంగా జర్నలిజమే గెలుస్తుందని ఆయన వెల్లడించారు. కాగా ఎట్టి పరిస్థితుల్లోను రవి ప్రకాష్ ను అరెస్ట్ చేస్తారనే వార్తలు గుప్పుమనడం విశేషం. ఇదే రవిప్రకాశ్ ..తెలంగాణ ఉద్యమానికి ఏనాడూ సపోర్ట్ చేయలేదు. తనను తాను గొప్ప జర్నలిస్టుగా భావించుకునే సదరు మీడియా అధిపతి ..కాలం ఏ ఒక్కరి స్వంతం కాదని తెలుసుకుంటే మంచిది.
0 notes
టీవీ9 ఛానల్ LOGO ను అమ్మేసిన రవిప్రకాశ్
0 notes
టీఎస్ఆర్, టీవీ9 సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ అవార్డుల్లో రంగస్థలం, మహానటి చిత్రాలు తమ హవాను కొనసాగించాయి
0 notes
రవి ప్రకాష్ టీవీ9 నుంచి రూ.18.31 కోట్లు కాజేశారా..?
https://www.telugunow.com/telugu-headlines/ravi-prakash-theft-rs-18-31-crores-from-tv9-351497.html?utm_source=dlvr.it&utm_medium=tumblr Read Full Article..
0 notes
ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు బెయిల్
ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు బెయిల్
అరెస్ట్ భయంతో కోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్
Ravi Prakashహైదరాబాద్: ఈడీ కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రవిప్రకాశ్ సీఈవో హోదాలో మరో ఇద్దరితో కలిసి టీవీ9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా విత్ డ్రా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏబీసీఎల్ ప్రతినిధులు…
View On WordPress
0 notes