సీనియర్ నటి వాణిశ్రీ స్థలం కబ్జా.. 11 ఏళ్ల తర్వాత తిరిగి తిరిగి అప్పగించిన తమిళనాడు సీఎం స్టాలిన్
సీనియర్ నటి వాణిశ్రీ స్థలం కబ్జా.. 11 ఏళ్ల తర్వాత తిరిగి తిరిగి అప్పగించిన తమిళనాడు సీఎం స్టాలిన్
చెన్నై: పదకుండు ఏళ్ల క్రితం కబ్జాకు గురైన సీనియర్ నటి వాణిశ్రీ భూమి తిరిగి ఆమె సొంతమైంది. దాదాపు రూ.20 కోట్ల విలువైన ఈ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోగా, దానిని రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా భూమి పత్రాలను ఆమెకు అందించారు. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించి వాటిని తిరిగి యజమానులకు…
View On WordPress
0 notes