గ్రామీణ వైద్యులకు 429 జీవో అమలు చేసి అర్హత కల్పించాలి -లీడర్ సంపాదకులు వీవీ రమణమూర్తి
గ్రామీణ వైద్యులకు 429 జీవో అమలు చేసి అర్హత కల్పించాలి -లీడర్ సంపాదకులు వీవీ రమణమూర్తి
విశాఖపట్నం: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008లో విడుదల చేసిన 429 జీవో ద్వారా గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణను అందజేసి అర్హతను కల్పించాలని లీడర్ సంపాదకులు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నేతృత్వంలో మంగళవారం ఉదయం రుషికొండ సమీపంలోని సాయి ప్రియ రిసార్ట్స్ లో ఉమ్మడి విశాఖ జిల్లా…
View On WordPress
0 notes