తెలంగాణలో గొర్రెలు,మత్స్య సంపద భారీగా పెరిగింది: తలసాని
తెలంగాణలో గొర్రెలు,మత్స్య సంపద భారీగా పెరిగింది: తలసాని
హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ తో పెద్ద ఎత్తున, గొర్రెలు, మత్స్య సంపద భారీగా పెరిగిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 5 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంబించిన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. మొదటి విడతలో డీడీలు చెల్లించిన 28 వేల మందికి గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమం…
View On WordPress
0 notes
త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలు- తలసాని
త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలు- తలసాని
హైదరాబాద్: రాష్ట్రంలో మాంసం వినియోగ దారులకు నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో పశుసంవర్దక శాఖ అధికారులు, వైద్యుల నూతన సంవత్సర కేలండర్, డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలి, శ్వేత, పింక్ విప్లవాలతో పశుసంవర్ధక శాఖ దేశంలోనే…
View On WordPress
0 notes
రెండు నెలల్లో 1,258 డబుల్ ఇళ్లు : తలసాని
రెండు నెలల్లో 1,258 డబుల్ ఇళ్లు : తలసాని
హైదరాబాద్/బేగంపేట : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన 1,258 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటీఆర్ ప్రారంభించి లబ్ధ్దిదారులకు అందజేయనున్నట్లు మంత్రి శ్రీనివా్సయాదవ్ తెలిపారు. పొట్టి శ్రీరాములునగర్లో నిర్మించిన 162 డబుల్ ఇళ్లను ఈ నెల 19న కేటీఆర్ ప్రారంభిస్తారని తలసాని పేర్కొన్నారు. గురువారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో హౌసింగ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఎలక్ర్టికల్స్ తదితర శాఖల…
View On WordPress
0 notes